సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.

0
228

సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.

బాపట్ల: ది: 29.12.2025 న సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం ఉన్నందున, ప్రతి సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని 

ది:29.12.2025 న సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్  ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

వివిధ సమస్యలను విన్నవించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి రాదలిచిన వారు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో...
By Pagadala Venkateswar 2026-04-11 06:28:07 0 79
Telangana
హనుమకొండ: బాత్రూమ్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....!
FLASH.. హనుమకొండ: బాత్రూమ్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం......   భారత్ అవాజ్ న్యూస్...
By Gujile Ramu 2026-05-02 15:14:54 0 111
Telangana
ఆయన స్వరంలో కోపం లేదు… కేవలం ప్రజల కష్టాల పట్ల నిజమైన సానుభూతి
KCR గారి ప్రసంగం చాలా చక్కగా సాగింది. ‎కేవలం విమర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని...
By Ponnala Srinivasrao 2026-04-22 01:46:31 0 77
Telangana
ఫోన్ కొట్టేసి... ఖాతా ఖాళి .!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు....
By Sidhu Maroju 2026-03-28 14:01:45 0 130
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-12 14:56:07 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com