బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం

0
356

బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం.... 

బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025 పోటీలలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముంబై నుంచి 37 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం కోఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు బాప్ప రైల్వే స్టేషన్లో వీరికి ఘన స్వాగతం పలికారు. 

అనంతరం వీరికి ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాలలో జిల్లేళ్ళమూడి గ్రామంలో పోటీలు జరిగే విశ్వ జనని పరిషత్ ప్రాంగణానికి  వీరిని తరలించారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో కూచిపూడి నృత్యం నేర్చుకొనుటకు ఏర్పాట్లు
*మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారం తో ప్రభుత్వ పాఠశాలలలో...
By Rajini Kumari 2025-12-17 08:33:23 0 184
Andhra Pradesh
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ !! నేర ప్రవృత్తి వదిలిపెట్టాలి !!
కర్నూలు :కర్నూలు జిల్లా...నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...
By Hari Krishna 2025-12-28 10:55:16 0 187
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 12:12:06 0 288
Telangana
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
By BMA ADMIN 2025-08-11 11:07:45 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com