బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం

0
438

బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం.... 

బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025 పోటీలలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముంబై నుంచి 37 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం కోఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు బాప్ప రైల్వే స్టేషన్లో వీరికి ఘన స్వాగతం పలికారు. 

అనంతరం వీరికి ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాలలో జిల్లేళ్ళమూడి గ్రామంలో పోటీలు జరిగే విశ్వ జనని పరిషత్ ప్రాంగణానికి  వీరిని తరలించారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్‌ఐఆర్‌లో పాల్గొన్న బాలమాలి శేఖర్.
మదనపల్లె పట్టణంలోని 34వ వార్డులో ఆదివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో టీడీపీ 34వ...
By Pagadala Venkateswar 2026-07-14 06:54:34 0 31
Telangana
నిజామాబాద్
జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్...
By Sadaq Sadaq 2026-07-18 13:25:00 0 54
Business & Finance
June GST Growth Boosts Himachal Development Outlook
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 06:48:29 0 59
Telangana
సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ...
By Bonagiri RaviShankar 2026-05-22 00:51:35 0 146
Puducherry
JIPMER Surgeons Successfully Remove Massive 15kg Tumor From Elderly Man
In a remarkable display of medical expertise, surgeons at the Jawaharlal Institute of...
By Tejaswini Komanduru 2026-06-05 10:45:44 0 388
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com