హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|

0
155

హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్ధి సూర్యను చితకబాదిన 10వ తరగతి విద్యార్థులు.

తన మాట వినడం లేదని ఏడవ తరగతి సూర్యను 10వ తరగతి విద్యార్ధులతో విచక్షణారహితంగా కొట్టించిన దుండిగల్ ఇంచార్జ్ ఎంఈవో, కొంపల్లి పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ.

బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

#Sidhumaroju   

Search
Categories
Read More
Telangana
తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 11:07:32 0 109
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 748
Andhra Pradesh
జిల్లా మహిళా అభివృద్ధి సంస్థకు వాహనం కేటాయింపు ;;
కర్నూలు : కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా కలెక్టరేట్  లోని సునయన ఆడిటోరియం ...
By Hari Krishna 2026-01-06 00:09:25 0 161
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com