విద్యుత్ సిబ్బంది జనం లోకి !!

0
159

కర్నూలు : 
 విద్యుత్తు వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకే ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 'కరెంటోళ్ల జనబాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ.సిరి పేర్కొన్నారు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్దేశిత గ్రామాలు, పట్టణ వార్డులను సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ 89777 16661కు, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ 73826 14308 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు విద్యుత్తు సమస్యలు చెప్పవచ్చునన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800-425-155333, వాట్సప్ నంబరు 9133331912 ద్వారా కూడా సమస్యలను చెప్పవచ్చునన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్...
By Gadiyapudi Narendra 2026-01-08 12:17:31 0 195
Andhra Pradesh
మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:59:02 0 94
Andhra Pradesh
మదనపల్లిలో గృహప్రవేశాలు, ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో శుక్రవారం పలు గృహప్రవేశ శుభకార్యాలు, బైపాస్ రోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-02-21 04:13:12 0 104
Andhra Pradesh
అన్నా క్యాంటీన్లు పరిశీలించిన రాయచోటి తెలుగుదేశం పార్టీమండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
ఈరోజు మధ్యాహ్నం రాయచోటి పట్టణంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...
By Benguluri Madhubabu 2026-02-12 13:04:30 0 207
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com