కూడా చైర్మన్ సూచన !!

0
142

కర్నూలు : 

కర్నూలు జిల్లాలో అనుమతులు లేకుండా లాడ్జీలు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు వెంటనే అనుమతులు పొందాలని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అనుమతులు లేనివారికి అవకాశం కల్పించిందని, కుడా రుసుం చెల్లించి అప్రూవల్ పొందాలని తెలిపారు. భవిష్యత్తులో అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యాలయాన్ని ఆకస్మితిగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ సుదర్శన్...
మెదక్ జిల్లా కేంద్రంలోని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ...
By Gangaram Rangagowni 2025-12-23 09:07:49 0 185
Andhra Pradesh
బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం...
By Boiena Rajesh 2026-03-02 08:45:35 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com