ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్

0
153

విజయవాడ : ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు.

 

నిందితుల రిమాండ్‌ను జనవరి 2 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు.

 

కేసులో కీలక నిందితులు కేసిరెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్‌, చాణక్య, అనిల్‌ చోక్రా, నవీన్‌, బాలాజీ కుమార్‌ రిమాండ్‌ పొడిగించిన న్యాయస్థానం.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 79
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 110
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...
By Chennaiah Kati 2026-01-06 15:10:41 0 307
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com