గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు
Posted 2025-12-18 09:54:48
0
213
*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి*
*తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*
*నిత్యం వీఐపీల తాకిడి తో ఉన్న తాడేపల్లి కి వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత దృష్ట్యా మరో ముగ్గురు నూతన ఎస్సైలను కేటాయించారు*
*ముగ్గురు నూతన ఎస్సైలు సీఐ వీరేంద్రను కలిసి పూలమొక్క అందచేశారు*
*నూతన ఎస్సైలు అపర్ణ, సాయి కుమార్, ప్రదీప్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నూతన ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
కాకినాడ రూరల్లో విషప్రయోగం ఘటన – మూగజీవాలు అనుమానాస్పద మృతి
కాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత...
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
పుంగనూరు నియోజకవర్ర్గం : కోళ్ల మరణాల సంభవిస్తే ఈ నెంబర్లను సంప్రదించాలి
అన్నమయ్య జిల్లా, సదుం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ...