ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు

0
137

కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో ఉమ్మడి జిల్లా పాఠశాల బాలుర కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్వామి దాసు రవికుమార్ తెలియజేశారు. విజేతలకు 20 వేల రూపాయలు , ట్రోఫీ, పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఐదువేల రూపాయలు మూడు వేల రూపాయలు నగుముందు పరిస్థితులు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కల వారు 300 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9704042143, 9912242273 లో సంప్రదించాలన్నారు. 

Search
Categories
Read More
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:32:29 0 1K
Telangana
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...
By CM_ Krishna 2025-12-16 13:57:05 0 23
Telangana
బోనాల చెక్కుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని...
By Sidhu Maroju 2025-07-09 17:25:37 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com