జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు.|

0
215

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచినందుకు అల్వాల్ ల్లో  కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు

యే ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు

ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి భాస్కర్ ఉదయ్ కిరణ్ రాజసింహారెడ్డి నాగేశ్వరరావు బలవంత రెడ్డి కృష్ణ గౌడ్ శ్యాంసుందర్ సర్వేశ్. యాదవసాయికుమార్ దేవేందర్ సాయిరాం గౌడ్

మహిళా నాయకురాలు వీనస్ మేరీ బబీత గాయత్రీ శశికళ నిర్మల పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ నిరవధిక దీక్ష
పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్‌లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార...
By Kothuru Murali 2026-04-10 04:48:33 0 108
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Healthcare and Public Services
Madhya Pradesh continues to strengthen its healthcare system through investments in medical...
By Fathima Safa 2026-06-30 08:36:34 0 38
Andhra Pradesh
ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 07:45:10 0 586
Business & Finance
Assam Budget Session Raises Business Growth Expectations
The Assam government has announced that the Budget Session of the Legislative Assembly will...
By Navya Sree 2026-07-02 05:55:00 0 92
Andhra Pradesh
మత్స్య కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం
ప్రచురణార్ధం.29.01.26    *మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం*   *...
By Rajini Kumari 2026-01-29 13:42:18 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com