ఈరోజు నంద్యాల లోని RK కన్వెన్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశంలో పాల్గొన్న *శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి* గారు.

0
57

ఈ సమావేశానికి *ముఖ్య అతిధులుగా రీజినల్-కో- ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి* గారు హాజరయ్యారు.వైఎస్ఆర్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు...

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు,నంద్యాల మాజీ ఎంపీ పొచ బ్రహ్మానంద రెడ్డి గారు, కర్నూల్ పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారు,మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి గారు,నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి గారు,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారు, నందికొట్కూరు ఇంచార్జి దార సుదీర్ గారు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు....

Search
Categories
Read More
Telangana
రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన...
By Sidhu Maroju 2025-10-21 11:04:17 0 85
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 83
Andhra Pradesh
మెడికల్ కాలేజీ, KGHలో జగన్ పరామర్శ పర్యటన |
అనకాపల్లి జిల్లా:నేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో...
By Bhuvaneswari Shanaga 2025-10-09 05:59:12 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com