ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో జోగికి షాక్ |

0
26

ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ డెన్‌ను పరిశీలించిన జోగి రమేష్, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధులకు అడ్డంకి కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ ఎస్‌ఐ పెద్దిరాజు ఫిర్యాదు మేరకు జోగి రమేష్‌తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. 

 

ఈ కేసు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యల భాగంగా ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయంగా ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
Bihar
బిహార్‌ సీట్లపై చర్చ.. లాలూ-రాహుల్‌ కలయిక |
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన...
By Bhuvaneswari Shanaga 2025-10-17 04:40:01 0 49
BMA
How BMA Powers Your Career Growth 🚀
How BMA Powers Your Career Growth 🚀 At Bharat Media Association (BMA), we believe that every...
By BMA (Bharat Media Association) 2025-04-27 18:58:33 0 2K
Telangana
రేషన్ కార్డులపై హరీష్ రావు సవాల్: తప్పైతే రాజీనామా |
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు...
By Akhil Midde 2025-10-23 11:21:06 0 46
Telangana
రైతు భరోసా, మెట్రోపై తెలంగాణ కేబినెట్ |
తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన...
By Bhuvaneswari Shanaga 2025-10-16 05:11:19 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com