ఉత్తరాంధ్ర భక్తుల ఉత్సాహానికి సిరుల తల్లి ఆశీస్సులు |

0
25

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమైంది. 

 

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన సిరుల తల్లి ఉత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు. ఈ

 

ఉత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం నగరంలో భక్తుల సందడి నెలకొంది. సాంప్రదాయ ఉత్సవాల్లో ఒకటైన ఈ సిరిమానోత్సవం ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh HC Grants Tax Relief on Land Sale |
The Chhattisgarh High Court has ruled that individuals whose land is compulsorily acquired by the...
By Bhuvaneswari Shanaga 2025-09-20 13:45:18 0 109
BMA
Why BMA Matters? What is BMA's Vision?
Today’s Media Professionals Often Face Challenges Ranging From Job Insecurity To Lack Of...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:28:27 0 2K
Telangana
సింగరేణి కార్మికులకు 3,200 కోట్లు దసరా బోనస్ |
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికుల కోసం భారీ దసరా బోనస్‌ను ప్రకటించారు....
By Bhuvaneswari Shanaga 2025-09-23 04:50:39 0 187
Andhra Pradesh
టారిఫ్‌లు, బంగారం $4000: ఆర్థిక వ్యవస్థకు కొత్త ముప్పు |
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 'అనిశ్చితి కొత్త సాధారణం'  అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)...
By Meghana Kallam 2025-10-10 11:02:51 0 60
Telangana
Reactor Blast at Sigachi Industries Kills Dozens, Halts Operations
Pashamylaram, Telangana - On June 30, 2025, a massive explosion tore through the...
By Bharat Aawaz 2025-07-01 05:42:38 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com