గద్దర్ చిత్రపటం లేకుండా అవార్డు లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు.

0
1K

గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ఈ రోజు సాయంత్ర o, 06-00 గంటలకు అంగరంగ వైభ వంగా ఈ వేదికను నిర్వహించేoదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.అత్య oత ప్రతి ష్టాత్మకమైన ఈ అవ్వార్థుల విజేతలకు అందచేసే నగదు బహుమతిని భారీగా పెంచారు.అంత బాగానే ఉంది చాల సంతోషం, వ్యక్తం చేస్తున్నాం. కాని సిల్డ్ పైన గద్దర్  బొమ్మ లేదు,TGFA తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఆహ్వానం పత్రిక పైన గద్దర్ బొమ్మలేదు, ముఖ్య మంత్రి ఆనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమం త్రి బట్టి విక్రమార్కా, చలనచిత్ర శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చైర్మన్ డి.జి.ఎఫ్.డి.సి.దిల్ రాజు, బొమ్మ లు మాత్రం వేశారు.గద్దర్ పేరున అవార్డులు ఇస్తు గద్దర్  బొమ్మ పెట్టకపోవడాన్ని, గద్దర్ అభిమానుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, గద్దర్ ఒక దళితుడని పెట్టలేదా..?  అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాం. గద్దర్ ప్రపంచ ప్రజల ముద్దు బిడ్డా.  వెంటనే సిల్డ్ పైన గద్దర్ గారిబొమ్మతో ఉన్న సిల్డ్ నే ఇవ్వాలని గద్దర్ అభి మానుల సంఘం, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటి, జజ్జనక కళా మండలి, తెలంగాణ అంబేద్కర్ యువజనసంఘం, ఎస్సి,ఎస్టీ,బిసి,ముస్లిం ఫ్రంట్, డాక్టర్ బి.ఆర్.అంబే ద్కర్ నేషనల్ ఎస్సి.ఎస్టీ. ఫెడరేషన్ న్యూ ఢిల్లీ ద్వార ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చ రిక చేస్తున్నాం. అంటూ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసారు..

Search
Categories
Read More
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 191
Andhra Pradesh
మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:00:26 0 32
Andhra Pradesh
నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రవిచంద్ర గారికి సత్కారం
*నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారిని వారి నివాసంలో...
By Rajini Kumari 2025-12-24 10:50:42 0 96
Andhra Pradesh
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*    *జిల్లాలో ప్ర‌తి మ‌హిళ‌...
By Rajini Kumari 2025-12-15 08:14:07 0 123
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com