పేరెంట్స్ డే కు హాజరైన నందవరం బిజెపి నాయకులు
Posted 2026-07-25 01:46:14
0
43
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం మండల ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొని విద్యార్థులను వలస కూలీలుగా తీసుకెళ్లడం బాధాకరం , ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు , వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఇక నుండి విద్యార్థులను పాఠశాలకు మాత్రమే పంపాలని, వలసలకు తీసుకెళ్లకూడదని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్దలు పెద్దపెద్దలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nara Lokesh: ఏపీకి రావాలంటూ ఫిన్టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు.
దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ
విశాఖలో టెక్నాలజీ...
Karnataka Police's Special Initiatives for Women's Safety
Karnataka Police has taken several significant initiatives to ensure the safety and security of...
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ...
గుంటూరు రైల్వేస్టేషన్ రోడ్డు లో కారు ప్రమాదం
గుంటూరు రైల్వేస్టేషన్ లో రోడ్డు నందు మద్యం తాగి కరెంటు స్తంభానికి ఢీకొన్నారు డ్రైవర్ కి గాయాలు...
తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రసాద్ శుక్లా.|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్...