Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.

0
31

Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త ఊపునిస్తుందని మదనపల్లె 34, 35 వార్డుల ఇన్‌చార్జ్, స్నేహ మెడికల్స్ నిర్వాహకుడు రమేష్ రెడ్డి, 34వ వార్డు జహ యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యనే సమాజ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయడం ఎంతో గొప్ప నిర్ణయం. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

 

విద్యార్థుల కలలను సాకారం చేసే ఈ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుంది" అని అన్నారు. అనంతరం బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, "రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మక నిర్ణయం.

Search
Categories
Read More
Andhra Pradesh
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ
బాపట్ల జిల్లా: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు...
By Gadiyapudi Narendra 2026-02-11 16:36:51 0 169
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో బలిజ వర్గం ప్రభావ రాబోయే ఎన్నికల్లో రసవత్తరం
చౌడేపల్లి గ్రామంలో బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-26 14:37:48 0 144
Telangana
140 వ మే డే వేడుకల్లో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ మేడే వేడుకల్లో...
By Avunoori Mahesh 2026-05-01 10:09:59 0 198
Andhra Pradesh
నందిగామ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం
నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని...
By Patan Khuddus 2026-05-08 10:42:51 0 266
Andhra Pradesh
బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports...
By Gadiyapudi Narendra 2026-02-17 16:12:04 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com