క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన

0
47

క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన

టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె నిద్ర' ముగించుకుని, ఉదయాన్నే గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు . కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరణ, ఇరిగేషన్ కాలువలు, అంగన్‌వాడీ కేంద్రం, ఎస్సీ కాలనీ, తాగునీటి సమస్యలు, ఎత్తిపోతల పథకం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తదితర అంశాలను పరిశీలించారు.

ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల వద్దే తెలుసుకోవడం, స్థానిక సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడం పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిధులు అవసరమైన సమస్యలను కన్వర్జెన్స్ ఫండ్స్ లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.మూడు మండలాలను అనుసంధానించే రహదారి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, అంగన్‌వాడీ భవనాలు, తాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు....
By Kothuru Murali 2026-06-08 14:24:14 0 70
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:57 0 38
SURAKSHA
Dr. Ravi Inder Singh: A Beacon of Public Service
Transforming Governance Through Commitment and Integrity: In the realm of Indian administration,...
By Kalaga Sailaja 2026-07-17 10:57:41 0 48
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 416
Andhra Pradesh
Chandrababu Naidu: మన్ కీ బాత్... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ జల వనరుల పునరుద్ధరణలో వారి...
By Pagadala Venkateswar 2026-01-25 12:18:00 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com