పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.

0
56

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను టీడీపీ సీనియర్ నాయకులు కట్టా లక్ష్మీనారాయణ, హరికృష్ణ రావు (ఎం. హెచ్. ఆర్) మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ తన కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా డీఎస్పీగా పదోన్నతి పొందడం అభినందనీయమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:41 0 109
Telangana
ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌
హైదరాబాద్‌ జిల్లా  ‎బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని...
By Ponnala Srinivasrao 2026-07-04 11:57:37 1 127
Maharashtra
Maharashtra Strengthens Water Conservation and Irrigation
Maharashtra continues to enhance water conservation and irrigation through integrated watershed...
By Fathima Safa 2026-06-30 09:22:29 0 55
Andhra Pradesh
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
By Kothuru Murali 2026-03-26 14:30:51 0 148
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 415
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com