నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమం
Posted 2026-07-09 15:19:23
1
88
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మన ప్రజలకు సంబంధించిన భూ సమస్యల శాశ్వత పరిష్కారం, మరియు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై గౌరవ సీఎం గారితో సుదీర్ఘంగా చర్చించాను.
మన నియోజకవర్గ ప్రగతికి ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆళ్లగడ్డను అన్ని రంగాల్లో మరింత ముందంజలో నిలిపేందుకు, మరిన్ని నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను. మన ఆళ్లగడ్డ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రస్థానం ఇలాగే కొనసాగుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం:కేతనపల్లెలో మామిడి తోటలో చెలరేగిన మంటలు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కేతనపల్లె గ్రామ సమీపంలో మామిడి తోటలో ఆదివారం మధ్యాహ్నం...
Puducherry Boosts Sustainable Coastal Eco-Tourism Growth
Puducherry is strengthening its position as a sustainable tourism destination by promoting...
IMD Issues Widespread Monsoon Alert for Uttarakhand
The India Meteorological Department (IMD) has issued a critical weather advisory for Uttarakhand...
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
పాకిస్తాన్ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...