బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!

0
2K

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేసింది. మరోవైపు.. పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా కేవలం అసహజ మరణాలు అంటూ కేసులు నమోదు చేయడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడంతో సామాజిక కార్యకర్తలు సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనకు బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Search
Categories
Read More
Telangana
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ వద్దు: ప్రభుత్వ విద్యను కాపాడండి |
ప్రభుత్వం ప్రతిపాదించిన 'ఇంటిగ్రేటెడ్ పాఠశాలల' విధానాన్ని ఉపసంహరించుకోవాలని "విద్యను కాపాడండి...
By Bhuvaneswari Shanaga 2025-09-26 07:11:41 0 38
Entertainment
కూలీ సినిమా రివ్యూ & రేటింగ్: రజనీకాంత్ మళ్లీ ‘థలైవా’ అని నిరూపించగా, నాగార్జున ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ తో మళ్లీ వెండితెరపై అద్భుతంగా...
By Bharat Aawaz 2025-08-14 05:14:36 1 4K
Andhra Pradesh
పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి
గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక...
By mahaboob basha 2025-09-25 10:24:36 0 129
Telangana
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
By Bharat Aawaz 2025-08-12 12:57:28 0 632
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com