పిడుగు పడి 2 మేకలు మృతి

0
90

జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు యాదిగొండ బాధ్యతుడు తెలిపారు. వర్షం సమయంలో చెట్టు వద్దకు మేకలు వెళ్లాయని, తాను వేరేచోట వద్ద నిలబడ్డామని చెప్పారు. వర్షం, తో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని పేర్కొన్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్లి చూడగా 2 మేకలు మృతి చెందినట్లు తెలిపారు.

                            రిపోర్టర్: శివజీ.

Search
Categories
Read More
Andhra Pradesh
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు! విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల...
By Chennaiah Kati 2026-06-18 08:55:03 0 75
Telangana
Heavy Traffic Jams towards jntu - Hitech City Road
Daily there is a hige traffic issues happening at jntu signal towards jntu - Hitech city...
By Terli Ashok 2026-01-30 17:45:23 0 304
Business & Finance
Late Vehicle Loan Payments Can Cost You More Than Money
Missing your vehicle loan repayments can lead to serious financial and legal consequences....
By Navya Sree 2026-07-11 07:09:29 0 54
Mizoram
Mizoram Expands Governance and Digital Public Services
Mizoram continues to strengthen governance through the expansion of digital public services,...
By Fathima Safa 2026-07-01 11:04:47 0 42
Andhra Pradesh
ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం...
By Vadlamudi NagaVenkat 2026-04-10 13:12:23 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com