పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

0
126

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పోడు రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందించిన. మాజీ డీసీసీ అధ్యక్షులు కె. విశ్వప్రసాద్ రావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు స్వయంగా మంత్రి గారిని కలిసి రైతుల బాధలను వారి దృష్టికి తీసుకెళ్లారు.కెరమేరి మండలం సుర్దాపూర్, జైనూర్ మండలం పొలస, సిర్పూర్ (యు) మండలం మరియు లింగాపూర్ మండలం వంజరిగూడ గ్రామాల పరిధిలోని పోడు రైతులు అనేక సంవత్సరాలుగా ఆ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములే వారి కుటుంబాలకు ఏకైక జీవనాధారమని వివరించారు. వినతిపత్రాన్ని సానుకూలంగా స్వీకరించిన మంత్రి గారు స్పందిస్తు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ గారు, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు ముసాదే చరణ్ గారు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన ఐఏఎస్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ  06-02-2026   *స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి...
By Rajini Kumari 2026-02-06 11:36:27 0 162
Andhra Pradesh
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
  అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
By Pagadala Venkateswar 2026-06-16 13:07:56 0 83
Andhra Pradesh
మంత్రికి ఘన స్వాగతం: పీలేరులో కూటమి పార్టీల నేతల ఆత్మీయ పలకరింపు
పీలేరు నియోజకవర్గం కలికిరి వద్ద కూటమి పార్టీ నేతలు, జంగమ కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్,...
By Kothuru Murali 2026-03-03 11:51:28 0 118
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:56:38 0 837
Andhra Pradesh
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం వైద్యశాలలో సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలి రోగులు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ
బాపట్ల: పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని...
By Gadiyapudi Narendra 2026-02-12 13:09:39 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com