మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్
Posted 2026-06-24 08:20:25
0
52
మరొకరిని బలిగొన్న టిప్పర్ బైక్ ఢీ ఒకరు స్పాట్
మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్
పిల్లలను పాఠశాల వద్ద వదిలి పెట్టి వస్తున్న తరుణంలో సంఘటన...
మార్కాపురంజిల్లా పొదిలి రధంరొడ్ లోని ఆర్టిసి షెల్టర్ వద్ద టిప్పర్ ఢీ కొని చిరుకురి రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చొటుచేసుకుంది.
స్దానిక అదే రొడ్ లోని ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను వదిలి పెట్టి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ సంఘటన చొటుచేసుకుంది.
టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్దానికులు చెపుతున్నారు.
వేగంగా టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం
మృతుడు స్దానిక దర్శి వెళ్ళే దారిలో కార్పెంటర్ గా పనిచేస్తు జీవనం కోన సాగిస్తున్నాడు.
సంఘటన స్దలానికి చేరుకొని పొలీసులు విచారిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత...
Anurag Jain: Visionary Bureaucrat Driving India's Future
From Madhya Pradesh Chief Secretary to CEO of NITI Aayog, Anurag Jain’s remarkable journey...
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :- ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్
Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను టీం ఇండియా...
పుంగనూరు: నవధాన్యాల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా...