ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..

0
60

ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..

మెలియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లైన్‌మెన్ ఇప్పలి మోహన్ విద్యుత్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

బాధితుని పరిస్థితిని తెలుసుకున్న సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గం జనసేన నాయకురాలు కొరికాన భవాని మానవతా దృక్పథంతో స్పందించారు. 

మెరుగైన వైద్యం కోసం రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారి చేతుల మీదుగా బాధితుడి కుటుంబానికి అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
By Pagadala Venkateswar 2026-03-31 03:27:19 0 148
Telangana
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
By Thativar Shivaji 2026-02-14 10:50:03 0 431
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో జరిగిన చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు చలిమంటలు...
By Kothuru Murali 2026-02-08 10:27:12 0 154
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 194
Telangana
మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి...
By Bonagiri RaviShankar 2026-07-22 15:28:02 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com