నిజామాబాద్

0
136

🚩 జై శ్రీరామ్ 🚩

శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజం సనాతన ధర్మ వైభవానికి, హిందూ సంస్కృతి గొప్పతనానికి ప్రతీకగా నిలవనుంది.

ఈ మహోన్నత కార్యక్రమం కోసం ధర్మ రక్షకులు చేపట్టిన నిధి సేకరణలో భాగంగా, నా వంతు చిన్న ఉడత భక్తిగా ₹10.000/- విరాళం అందించడం జరిగింది. ధర్మం కోసం, ఆలయ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను.

ఈ ధర్మ కార్యం విజయవంతమై, శ్రీ రామచంద్రుని అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాననాని

 నాగోల్ల లక్ష్మీ నారాయణ 19 డివిజన్ కార్పొరేటర్ అన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం పల్లె కృష్ణ CTIU తాడేపల్లి మండలం కన్వీనర్
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.    పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-20 13:49:07 0 200
Andhra Pradesh
పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ...
By Kothuru Murali 2026-04-18 09:33:16 0 98
Business & Finance
Fuel Surcharge Cut Lowers Power Costs in Madhya Pradesh
Electricity consumers across Madhya Pradesh will benefit from a reduction in the fuel surcharge...
By Navya Sree 2026-07-01 05:27:39 0 43
SURAKSHA
Emergency Assistance via 'Dial 112'
: Karnataka Police has strengthened the 'Dial 112' Emergency Response System significantly....
By Kalaga Sailaja 2026-06-29 11:42:24 0 65
Lakshdweep
Lakshadweep’s Healthcare Struggle: Urgent Air Evacuations
The remote archipelago of Lakshadweep continues to face significant healthcare infrastructure...
By Lokeshwari Panthadi 2026-06-29 05:10:22 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com