కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
Posted 2026-06-10 07:03:59
0
100
కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్వీరెడ్డిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన జ్యోతి (32)పై ఆమె భర్త దావీదు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న కొమరోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్...
నిజామాబాద్: తెలంగాణెనెక్స్ట్ టార్గెట్ బిజెపి
నిజామాబాద్. 5 రాష్ట్రీయ ఎనికలు ముగిసిన నేపధ్యంలో తర్వత టార్గెట్ తెలంగాణనే అని బిజెపి...
Senior Officials Inspect Digital Infrastructure in Haryana Government Schools
On July 17, the Haryana government deployed senior civil service officers to evaluate the use of...
విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం
విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం`
1 నుంచి ఇంటర్ వరకూ 67,47,190 మంది...
15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...