దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
Posted 2026-06-10 06:15:37
0
101
దోర్నాల ఎంపీపీకి ప్రేమ సాయి మందిరం ఆహ్వానం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో
దోర్నాల మండల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ యాదవ్ను పెద్ద దోర్నాలలోని (దిగువ శ్రీశైలం) శ్రీ ప్రేమ సాయి మందిరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న నిర్వహించనున్న మందిరం తొలి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ప్రేమపూర్వక ఆహ్వానం అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...
రామసముద్రంలో SIR సమీక్ష సమావేశం.
రామసముద్రం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బుధవారం ఎమ్మెల్యే ఎం. షాజహాన్...
హైదరాబాద్లోని జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
హైదరాబాద్లోని జవహర్నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్...
జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.
జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న...
The Beijing Bet: Trump’s Billionaire Tech Summit
In May 2026, President Trump’s visit to Beijing—flanked by titans like Elon...