పులిచెర్ల: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

0
98

ఆదివారం పులిచెర్ల మండలంలో కల్లూరు పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ర్యాంప్ పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడి పాకాల మండలం ఆడుసుపల్లికి చెందిన రాజశేఖర్ (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కల్లూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Business & Finance
Metro Work Slows Traffic and Business in Kolkata
Ongoing construction of the Orange Line Metro near Chingrighata has resulted in traffic...
By Navya Sree 2026-07-03 06:26:16 0 28
Business & Finance
Heavy Rains Disrupt Construction Activity in Bharuch
Heavy monsoon rains triggered a wall collapse at the under-construction World Trade Centre site...
By Navya Sree 2026-07-01 07:32:18 0 63
SURAKSHA
AP Police Conducts Intensive Road Safety and Helmet Awareness Campaign
Officers across districts, including Sri Sathya Sai, are proactively leading road safety drives....
By Kalaga Sailaja 2026-06-30 12:56:14 0 62
Telangana
నిజామాబాద్. శ్రీ జండా బాలాజీ ఆలయం ముసివేత
 నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo...
By Sadaq Sadaq 2026-03-03 08:31:27 0 197
Business & Finance
One Person Company Registration Secures Your Venture
One Person Company (OPC) Registration is an ideal choice for solo entrepreneurs who want limited...
By Navya Sree 2026-07-22 04:31:36 0 21
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com