మదనపల్లెలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి, క్వింటాకు రూ.3700.

0
80

మదనపల్లెలో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శనివారం మార్కెట్‌కు 783 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం, నాణ్యమైన మొదటి రకం టమాటాలు కిలో రూ.37 పలికాయి. రెండవ రకం కిలో రూ.35, మూడవ రకం కిలో రూ.29 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ధరల పెరుగుదల రైతులకు కొంత ఊరటనిచ్చింది.

Search
Categories
Read More
Telangana
ఏది నిజం ?
బండి భగీరధ్ ను పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు. భగీరధ్ స్వయంగా...
By Ponnala Srinivasrao 2026-05-17 01:56:25 0 123
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 243
Andhra Pradesh
చింతూరు: సీలేరు నదిలో స్నానానికి దిగి వ్యక్తి ప్రమాద వశత్తు మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్‌నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన...
By Shyamala Yadagiri 2026-06-06 10:21:16 0 171
Business & Finance
Heavy Rains Hit Himachal's Agriculture and Economy
Continuous monsoon rainfall has caused widespread damage to agricultural land, horticulture, and...
By Navya Sree 2026-07-02 06:35:39 0 85
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం.
పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం...
By Kothuru Murali 2026-01-24 07:48:46 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com