పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

0
89

పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని అన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Syedain Abbasi, IAS: Steering Assam with Vision & Integrity
The Journey Begins A Leader Shaping Assam's Administrative Future "Good governance is measured...
By Fathima Safa 2026-07-22 12:38:03 0 25
SURAKSHA
AP పోలీసులు పేదలకు అన్నం, ఉచిత వైద్య సేవ
ఈరోజు AP పోలీస్ సిబ్బంది గుంటూరులోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడి భోజనం, తాగునీరు...
By Kalaga Sailaja 2026-07-06 05:33:50 0 47
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:36 0 126
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
SURAKSHA
How to protect yourself from online investment fraud today
To avoid online investment fraud, remain vigilant against 'get-rich-quick' schemes promising...
By Kalaga Sailaja 2026-06-24 07:35:52 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com