పుంగనూరు సంతలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి
Posted 2026-06-02 15:22:57
0
81
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు తగ్గడంతో మునగ, వంకాయ, బీరకాయ, ముల్లంగి, బెండకాయ, క్యాప్సికమ్ వంటివి కిలో రూ.60 పలికాయి. తెల్లగడ్డలు, అల్లం రూ.160, బీన్స్, క్యారెట్ రూ.80, పచ్చిమిర్చి రూ.40, ఆలుగడ్డ రూ.30, టమోటా, ఎర్రగడ్డలు రూ.25 చొప్పున ధరలు నమోదయ్యాయి. ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
Bank Loan Syndication for Large Business Financing
Bank loan syndication enables multiple lenders to jointly finance large business projects that...
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్కు...
నిజామాబాద్: మార్కెట్ యార్డ్కు కారెంట్ కాట్
వ్యావసాయా మార్కెట్ యార్డ్కు విద్యోత్ సరాఫరాలాను నిలిపివేషారు. 6నెలాలుగా సుమరు రూ. 16 లక్షల...
Goa Budget 2026–27: Driving Growth and Development
The Goa Budget 2026–27 outlines the government's vision for sustainable growth, improved...