పుంగనూరు: భార్యపై భర్త బండరాయితో దాడి
Posted 2026-05-27 14:36:17
0
68
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ తన భార్య రాజ్యలక్ష్మి తలపై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి# తురుమురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
Dr. A. Kaushigan, IAS: Driving Excellence in Public Governance
The Journey Begins
"The true purpose of public administration is to ensure that every policy...
పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల...
పులిచెర్ల: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
ఆదివారం పులిచెర్ల మండలంలో కల్లూరు పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ర్యాంప్ పైనుంచి...
యోగా వ్యాప్తికి బాబా రామ్దేవ్తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు.
యోగా వ్యాప్తికి బాబా రామ్దేవ్తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ...