విచారణ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై సీఐ దాడి.. నిరసన.
Posted 2026-05-27 06:08:29
0
82
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా, బాధితుడిని పరామర్శించి, సీఐ చర్యను తీవ్రంగా ఖండించారు. సీఐ చర్యకు నిరసనగా గ్రామస్తులు వేంపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
: Suraksha Teams Ensure Women Safety Across Karnataka Public Places
Karnataka Police Suraksha Teams patrol buses, colleges, parks and markets to ensure women safety....
Jaipur Issues Safety Rules For Street Clearance Drives
Following heavy public scrutiny over safety mishaps during roadside clearance operations for VIP...
Urban Infrastructure Push Strengthens Economic Growth in Uttar Pradesh
Uttar Pradesh continues to expand its urban infrastructure through investments in housing,...
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
Punjab Strengthens Employment and Skill Development
Punjab continues to focus on employment generation and skill development in 2026 by expanding...