వరంగల్ జిల్లా లో వడదెబ్బతో 11 మంది మృతి....
Posted 2026-05-23 07:58:06
0
38
వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి!
భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాలఓరుగల్లులో ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో వడదెబ్బతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాజీపేటలో వెంకటేశ్(26), నల్లబెల్లిలో నరసింహ(55), డోర్నకల్లో సత్యం(73), ఖిలా వరంగల్లో హరిశంకర్ (58), గూడూరులో భద్రమ్మ(60), భూపాలపల్లిలో సమ్మక్క(59), కాటారంలో లస్మయ్య (65), శంకరంపల్లిలో సమ్మక్క(65), పర్వతగిరిలో అరుణ(45), రంగశాయిపేటలో సంతోశ్ కుమార్ (49), కొడకండ్లలో రామ్సంగ్(75) శుక్రవారం మృతి చెందారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది
ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...
రాజమండ్రి లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
*రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్*
...
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు
కర్నూలు : తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను...
*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది...