భూమి ఆక్రమణపై బాధితురాలు లక్ష్మమ్మ ఆవేదన

0
61

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి టమోటా సాగు చేస్తున్నారని బాధితురాలు లక్ష్మమ్మ ఆరోపించారు. సర్వే నంబర్ 337/3లోని 2 ఎకరాల 48 సెంట్ల భూమి తన భర్త ఎస్. చెన్నారాయప్ప పేరిట నమోదైందని, అనారోగ్య కారణాలతో బయట ఉన్న సమయంలో కొందరు భూమిని కబ్జా చేశారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమిని తిరిగి ఇప్పించాలని లక్ష్మమ్మ కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 163
Telangana
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 11:02:46 0 245
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com