ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్

0
77

రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా వ్యతిరేక పార్టీలుకు ఈ సభ ద్వారా మహిళలు ఎంత ఆవేశంతో ఉన్నారన్నది అర్థమవుతుందని తెలిపారు చిలుకూరు మండలం నుండి ,10 బస్సులలో స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని యువకులు పురుషులు కు 15లారీలు ఏర్పాటు చేయడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తిపిరిశెట్టి బసవయ్య, జిల్లా కౌన్సిల్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, బత్తిని శ్రీనివాస్, , బేతవోలు గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!   -అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత - 4...
By Rajini Kumari 2025-12-31 09:53:49 0 163
Andhra Pradesh
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-05-22 05:06:53 0 45
West Bengal
রাজ্যে তৈরী হচ্ছে অয়েল স্পিল ডিজাস্টার ম্যানেজমেন্ট প্ল্যান
রাজ্য সরকার নদী বা সমুদ্রে #তেলবাহী জাহাজে দুর্ঘটনা ঘটলেও #জলদূষণ রোধ করতে একটি বিশেষ...
By Pooja Patil 2025-09-13 05:52:48 0 192
Chhattisgarh
नक्सलवाद से निपटने में भारत की महत्वपूर्ण प्रगति
भारत ने #Naxalism से निपटने में उल्लेखनीय प्रगति की है। सुरक्षा बलों और स्थानीय प्रशासन की...
By Pooja Patil 2025-09-11 07:22:45 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com