మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.

0
63

గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. పికెయంయుడిఎ చైర్‌పర్సన్ బి. ఆర్. సురేష్‌బాబు, జేసీ & వైస్ చైర్‌పర్సన్ శివనారాయణ శర్మ అధికారులతో మాట్లాడుతూ, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనధికార లేఔట్లపై నోటీసులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ 24-12-2025   ప్రచురణార్థం   *సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:01:13 0 238
Andhra Pradesh
చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.
శనివారం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. సొంత పనిపై...
By Pagadala Venkateswar 2026-02-01 07:56:09 0 106
Telangana
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం   గోదావరిఖని ఏసీపీ...
By Pinnehasan Odela 2026-03-07 15:42:24 0 210
Kerala
Kerala’s Greenfield Highway & NH Upgrade Projects Now in Limbo
Two major infrastructure plans—the Kozhikode–Mysore greenfield corridor and the...
By Bharat Aawaz 2025-07-17 08:34:09 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com