26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.

0
58

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, కూరగాయల వ్యాపారి హబీబ్ ఇంట్లో నిల్వ ఉంచిన దాదాపు 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని అద్దె ఇంట్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట...
By Katiyala JeevanRaj 2026-03-14 03:37:13 1 1K
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 130
Telangana
నిజామాబాద్
నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నటువంటి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌ: శ్రీ ధన్పాల్...
By Sadaq Sadaq 2026-05-10 12:39:49 0 68
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com