అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
Posted 2026-05-08 05:17:04
0
98
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు SP వెంకటాద్రి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశభక్తిని పెంపొందించుకున్న అల్లూరి తన గెరిల్లా యుద్ధ తంత్రంతో బ్రిటీష్ పాలకులను వణికించారన్నారు. ప్రాణత్యాగం చేసిన అల్లూరి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Karnataka Advances Climate Action and Green Development
Karnataka continues to strengthen its climate change and sustainable development agenda in 2026...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :
• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
WB Police Empowering Women Through Saurabh Teams
To ensure the safety of women and students, the West Bengal Police has deployed the...