చిలుకూరులో సమ్మర్ క్యాంప్

0
70

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని  ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి అన్నారు. గురువారం చిలుకూరులో పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిర్వాహాణపై నిర్వహించన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 'అర్హులని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తారని తెలిపారు. సమ్మర్ కాంప్ లో విద్యార్థులకు ఆటలతో పాటు క్విజ్, ఆర్ట్ డాన్స్, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించనున్నట్లుగా తెలిపారు. సమ్మర్ క్యాంపుకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి పత్రం తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, ఉపాధ్యాయులు కోదండ రామయ్య రామారావు రవికుమార్ పిడి రేణుక తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా...
By Rajini Kumari 2026-04-15 13:07:24 0 110
Telangana
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం ...
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం  ‎కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:20:11 0 84
Telangana
మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా...
By Nookapangu Manikanta 2026-05-05 10:20:13 0 73
Delhi - NCR
Did ED Scares and Cash Force Chadha’s AAP Exit?
Indian politics witnessed another seismic shift as Raghav Chadha and six AAP Rajya Sabha MPs...
By Hazu MD. 2026-05-21 13:01:23 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com