లింగాలపాడు లో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాల పోటీలను ప్రారంభించిన మాజీమంత్రి దేవినేని ఉమా

0
233

నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మ వారి తిరణాల పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన బండలాగుడు పోటీలు రసవత్రంగా కొనసాగుతున్నాయి, బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో సీనియర్ ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర ప్రారంభించారు, 8 జతల పాల్గొన్నఒంగోలు జాతి ఎడ్ల కు సీనియర్ విభాగంలో ఒకటన్ను 900 కేజీల బరువుతో బండలాగుడి పోటీలు నిర్వహించారు, ఎడ్ల యజమానులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నూతన వస్త్రాలు జ్ఞాపికలు అందజేశారు, సీనియర్ విభాగంలో బండలాగుడు పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి న్యూ క్యాటగిరి విభాగంలో 8 జతలు పాల్గొనగా 20 నిమిషాలకు సమయం కేజీల బరువు బండలాగుడు పోటీలు మంగళవారం అర్ధరాత్రి వరకుజరిగాయి, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇల్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4050 అడుగుల దూరంలాగి మొదటి స్థానంలోనూ, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాల వారి పాలెం గ్రామానికి చెందిన గూడవల్లి లక్ష్మీ దీక్షిత్ చౌదరి, పోతిన లక్ష్మి త్చౌదరి కంబైన్ ఎట్ల జత 4006 అడుగుల దూరం లాగే రెండో స్థానంలో నిచ్చాయి, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటల గ్రామానికి చెందిన పెన్న బోయిన సతీష్ కుమార్ యాదవ్, రేపల్లె మండలం రేపల్లి గ్రామానికి చెందిన సుఖవాసి సతీష్ బాబు కంబైన్ ఎట్ల జత 3947 దూరం లాగే మూడో స్థానంలో ను, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకోదాడ మండలం రామలక్ష్మి పురం గ్రామానికి చెందిన కొప్పుల హేమంత రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3750 దూరం లాగే నాలుగో స్థానంలో నిలిచాయి, ఆలయ వంశపార్యం పర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకట లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్ద శీను ఉమ్మనేని విక్రం, అత్తులూరి వెంకట్రావు, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరువామిళ్ళ రాంబాబు లు దాతల సహకారంతో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 50 వేలు, 45 వేలు, 40 వేలు, 35 వేలు నగదును అందజేశారు, ఈ ఎడ్ల బండలాగుడు పోటీల ఎస్ రాధాకృష్ణ శ్రీనివాసరావులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 173
Andhra Pradesh
ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం
ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్,...
By Gadiyapudi Narendra 2026-01-27 16:19:31 0 243
Business & Finance
Section 8 Company Registration Drives Social Impact
Section 8 Company Registration is ideal for organizations working towards charitable,...
By Navya Sree 2026-07-22 04:50:51 0 20
Telangana
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత...
By Sidhu Maroju 2025-12-06 12:20:57 0 300
Business & Finance
Expert Legal Notice Services Online Across India
Expert legal notice services online help individuals and businesses resolve legal disputes...
By Navya Sree 2026-07-08 07:40:53 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com