పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని

0
59

అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఆమె సమీక్షించారు. గ్రామాలలో పల్లె నిద్రలు తప్పనిసరిగా చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, ఎస్సైలు అన్సర్ బాషా, కెవి రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 01:45:22 0 64
Andhra Pradesh
రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు ఐటీడీపీ అధ్యక్షుడు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామస్తులు రంజాన్ తోఫా పంపిణీ చేసిన...
By Benguluri Madhubabu 2026-03-18 11:12:28 0 211
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 499
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com