పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్

0
64

పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ రమ గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12న ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెలువడ్డాయి. పాఠశాలలో మొత్తం 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. వీరిలో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విడుదలైన ఫలితాలను పాఠశాల నోటీస్ బోర్డులో ఉంచినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Telangana
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-09-14 12:37:12 0 270
Telangana
బిఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు పిలవడoపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా...
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కెసిఆర్ పై విచారణ నోటీసులను ఖండిస్తూ నిరసన, ధర్నా కార్యక్రమం...
By Gangaram Rangagowni 2026-02-01 13:39:08 0 327
Telangana
38 th హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025...
38th పుస్తకల పండుగ నేషనల్ బుక్ ఫెయిర్ 2025.. ప్రజా కవి తెలంగాణా రాష్ట్ర గీత రచయత శ్రీ అందే శ్రీ...
By Yadamma Raju Gajapaga 2025-12-28 11:26:00 0 463
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:21:29 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com