ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్

0
142

ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*

 

డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI 'ఈ-మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026' తెచ్చింది. ఇకపై అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యే 24 గంటల ముందే కస్టమర్ కు అలర్ట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ టైమ్ లో ఒకసారి ఓటీపీ ఇస్తే చాలు తర్వాత ₹15 వేల వరకు ఆటోమేటిక్ గా పేమెంట్స్ జరుగుతాయి. ఇన్సూరెన్స్, MF బిల్లులకు ఈ లిమిట్ ₹ లక్ష వరకు ఉంటుంది. యూజర్లు ఎప్పుడైనా మ్యాండేట్ ను రద్దు చేసుకోవచ్చు. దీనికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయొద్దు అని ఆర్బీఐ తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 30.12.2025*   _*//నూతన సంవత్సర వేడుకలను...
By Rajini Kumari 2025-12-30 10:22:19 0 165
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 162
Telangana
కొత్త బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బిఅర్ఎస్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేడు కొత్తబస్తీ...
By Sidhu Maroju 2026-03-04 12:55:55 0 117
Andhra Pradesh
మార్క్ఫెడ్ కందుల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల ::
కర్నూలు : నంద్యాల : డోన్ : ప్యాపిలి :  ఈ రోజు ప్యాపిలి పట్టణంలో NCCF ఆధ్వర్యంలో ఏ.పీ....
By Hari Krishna 2026-01-03 14:32:49 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com