కేంద్ర కేబినెట్ భేటీ

0
83

*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*

 

*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*

 

*రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*

 

రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.

 

ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.

 

భారత్‌ మారిటైమ్‌ ఇన్సూరెన్స్‌ పూల్ ఏర్పాటుకు ఆమోదం.

 

పూల్‌ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్ల నిధులు.

 

కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ.

 

పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపు.

 

198 కిలోమీటర్ల మేర కారిడార్‌ ఏర్పాటు.

 

గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోదం.

Search
Categories
Read More
Andhra Pradesh
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*  🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
By John Baji 2026-01-11 05:08:58 0 166
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 179
Telangana
ఫిరంగి... ఆకట్టుకునేట్టు!
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది....
By Thativar Shivaji 2026-01-28 05:03:05 0 398
Andhra Pradesh
దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల...
By Rajini Kumari 2026-04-13 07:57:14 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com