విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.

0
171

iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3 వేరువేరు మహిళా మిస్సింగ్ కేసులను చేదించిన శక్తీ బృందం సభ్యులుకు శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయాల సమావేశ హాలు నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో వీరికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా అందజేసినారు.

 

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రేపల్లె, చీరాల సబ్ డివిజన్ ల శక్తీ బృందం కానిస్టేబుల్ లు వై.గోపీనాథ్, కె.సుబ్బారావు లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

 

 

 వేటపాలెం పోలీస్ స్టేషన్ లలో నమోదైన 2013, 2015 సంవత్సరాలకు చెందిన రెండు వేర్వేరు మహిళా మిస్సింగ్ కేసులను కె. సుబ్బారావు లు ట్రేస్ చేసి బాధితుల ఆచూకీ కనుగొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డోన్ లో ఏసీబీ దాడులు !!
కర్నూలు : నంద్యాల జిల్లా డోన్ (ద్రోణాచలం) సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు...
By Hari Krishna 2025-12-22 08:12:23 0 197
Andhra Pradesh
టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి...
By Rajini Kumari 2026-04-04 15:33:23 0 183
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com