పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై విమర్శలు.

0
71

శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఈ ఘటనపై సీపీఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి–రామసముద్రం ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు, టమోటా రవాణా జరుగుతుందని, వేలాది మంది ప్రయాణిస్తారని తెలిపారు. రోడ్డు అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించిన ఆయన, వెంటనే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 31
Telangana
జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
హైదరాబాద్ :  జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్  జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు...
By Sidhu Maroju 2025-12-25 18:33:29 0 185
Andhra Pradesh
గోదావరి పుష్కరాలు !!
కర్నూలు :  2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం2027 జూన్ 26 నుంచి జులై...
By Hari Krishna 2025-12-13 03:43:37 0 286
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 362
Andhra Pradesh
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!   మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం...
By Rajini Kumari 2025-12-22 07:55:49 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com