మదనపల్లి లో శ్రీ శక్తి ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహణ.

0
159

మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. కో-ఆర్డినేటర్‌గా డా. శ్రీనివాసులు, సహాయకులుగా అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు మహిళా శక్తి ప్రాధాన్యంపై ప్రసంగిస్తూ, “నారీ శక్తి వందన్ చట్టం–2023” అమలుతో మహిళలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇస్రో లో అప్రెంటిస్ ఉద్యోగాలు :
కర్నూలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్,...
By Hari Krishna 2025-12-23 04:39:47 0 187
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 96
Punjab
Government Launches Landmark Menstrual Health Drive in State Schools
The Punjab Government has initiated a pioneering, large-scale menstrual health education drive...
By Tejaswini Komanduru 2026-06-05 07:03:56 0 355
Uttarkhand
Uttarakhand Advances Clean Energy and Green Growth
Uttarakhand continues to strengthen its clean energy and green development agenda in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:00:11 0 32
SURAKSHA
A.V. Ranganath: The Epitome of Integrity and Courage
A. V. Ranganath: The Epitome of Integrity and Courage A Relentless Guardian of Law and Order in...
By Kalaga Sailaja 2026-07-11 10:55:35 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com