పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం

0
71

పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని స్థానిక ప్రజలు ఆదివారం తెలిపారు. కాలనీలో మురికి నీరు, చెత్తతో అవస్థలు పడుతున్నామని, తమ కాలనీ వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. చెత్త ఎక్కువ కావడం వల్ల దోమలు పుట్టుకొచ్చి అనారోగ్యం పాలవుతున్నామని, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.
జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్.రెడ్డి నగర్ లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-06-15 16:34:25 0 1K
Andhra Pradesh
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
By Gadiyapudi Narendra 2026-02-27 04:21:21 0 155
Telangana
డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం...
By Sunka Santhosh 2026-04-24 15:00:01 0 137
Andhra Pradesh
“AI State గా ఆంధ్రప్రదేశ్? – భవిష్యత్ అవకాశాలా… లేక టెక్నాలజీ బ్రాండింగా?”
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న...
By Babitha Babitha 2026-05-15 09:29:40 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com