వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన

0
165

బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహనరావును ఎమ్మెల్యే బేబినాయన కోరారు. శ్రీకాకుళంలో మంత్రిని శనివారం కలిసి బొబ్బిలి ప్రాంత సమస్యలను వివరించారు. బొబ్బిలిలో వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే క్వార్టర్స్ మీదుగా మల్లమ్మపేట ప్రజలు రాకపోకలకు రహదారి ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు - ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్.
పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత...
By Ratna Sekhar 2026-03-11 07:32:12 0 373
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 154
Business & Finance
Collateral Helps Secure Business Loans with Confidence
Collateral is an asset pledged by a borrower to secure a business loan. It may include property,...
By Navya Sree 2026-07-20 05:56:36 0 29
Rajasthan
The Semiconductor Leap
Rajasthan is rapidly transforming into a major high-tech hub. The state government, in...
By Dunna Jessicaruth 2026-05-25 10:23:03 0 407
Andhra Pradesh
St. Mary’s School Launches AI & Robotics education Lab to Fuel 'Atmanirbhar Innovation' Vision
  Sevamandir  Andhrapradesh 23/12/2025 — In a significant step towards...
By Venugopal Gopal 2025-12-23 11:56:15 0 479
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com