ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.
Posted 2026-04-11 06:34:08
0
106
శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి రోడ్డు, బసినికొండ శివారులోని ఈ గుడిలో దొంగలు గేట్లు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగలగొట్టి నగదును దోచుకుని పారిపోయారు. గుడిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు నిర్భయంగా ఈ చోరీకి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ex C M Nadendla Bhaskar rao expired
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు...
N. Venugopal: A Visionary Leader in Public Service
A distinguished Indian Police Service officer whose integrity, investigative excellence, and...
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా...
Telangana Retired Officers: Building Safer Communities Now
Retirement తీసుకున్న Telangana Police officers ఇప్పుడు safer communities కట్టే పనిలో ఉన్నారు....
రాజాపేట లో దారుణ హత్య
రాజాపేట గ్రామానికి చెందిన జిడ్డు నాని అనే యువకుడు తన స్నేహితుడు అయిన తాళ్లపల్లి చందు ని...